Hindustan Times Centennial Debate: హిందుస్తాన్ టైమ్స్ సెంటినియల్ డిబేట్ మొదటి రౌండ్ విజేత అశోక యూనివర్సిటీ-ashoka university wins the first round of the hindustan times centennial debate advances towards national finals ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hindustan Times Centennial Debate: హిందుస్తాన్ టైమ్స్ సెంటినియల్ డిబేట్ మొదటి రౌండ్ విజేత అశోక యూనివర్సిటీ

Hindustan Times Centennial Debate: హిందుస్తాన్ టైమ్స్ సెంటినియల్ డిబేట్ మొదటి రౌండ్ విజేత అశోక యూనివర్సిటీ

Published Sep 25, 2024 10:45 PM IST Sudarshan V
Published Sep 25, 2024 10:45 PM IST

Hindustan Times Centennial Debate: ప్రఖ్యాత దిన పత్రిక హిందుస్తాన్ టైమ్స్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు, పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హిందుస్థాన్ టైమ్స్ శతాబ్ది డిబేట్ ను కూడా నిర్వహించారు. ఈ పోటీలో తొలి రౌండ్ లో అశోక యూనివర్సిటీ విజయం సాధించింది.

హిందుస్థాన్ టైమ్స్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం బికనీర్ హౌస్ లో హిందుస్థాన్ టైమ్స్ శతాబ్ది డిబేట్ తొలి రౌండ్ ను నిర్వహించారు. ఢిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ రౌండ్ లో అశోక యూనివర్శిటీ విద్యార్థులు డిబేట్ లో విజయం సాధించారు.

(1 / 5)

హిందుస్థాన్ టైమ్స్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం బికనీర్ హౌస్ లో హిందుస్థాన్ టైమ్స్ శతాబ్ది డిబేట్ తొలి రౌండ్ ను నిర్వహించారు. ఢిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ రౌండ్ లో అశోక యూనివర్శిటీ విద్యార్థులు డిబేట్ లో విజయం సాధించారు.

జ్యూరీలో జీ20 అధినేత అమితాబ్ కాంత్, సీనియర్ జర్నలిస్ట్ సోనియా సింగ్, వ్యాపారవేత్త సుహెల్ సేథ్ సభ్యులుగా ఉన్నారు.

(2 / 5)

జ్యూరీలో జీ20 అధినేత అమితాబ్ కాంత్, సీనియర్ జర్నలిస్ట్ సోనియా సింగ్, వ్యాపారవేత్త సుహెల్ సేథ్ సభ్యులుగా ఉన్నారు.

 ఈ చర్చలో పాల్గొన్న విద్యార్థులు ‘యువత, సమాజంపై సోషల్ మీడియా ప్రభావం’ అనే అంశంపై భిన్న దృక్పథాలను ప్రదర్శిస్తూ వివిధ వాదనలను వినిపించారు.

(3 / 5)

 ఈ చర్చలో పాల్గొన్న విద్యార్థులు ‘యువత, సమాజంపై సోషల్ మీడియా ప్రభావం’ అనే అంశంపై భిన్న దృక్పథాలను ప్రదర్శిస్తూ వివిధ వాదనలను వినిపించారు.

ఈ చర్చలో పాల్గొన్న విద్యార్థులు యువత మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా నష్టాలను ఎత్తిచూపారు. అదే సమయంలో సోషల్ మీడియాతో లాభాలను కూడా పలువురు విద్యార్థులు తెలిపారు. సోషల్ మీడియా గాజా సంక్షోభం వంటి సమస్యలపై అవగాహన పెంచుతుందని వాదించారు.

(4 / 5)

ఈ చర్చలో పాల్గొన్న విద్యార్థులు యువత మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా నష్టాలను ఎత్తిచూపారు. అదే సమయంలో సోషల్ మీడియాతో లాభాలను కూడా పలువురు విద్యార్థులు తెలిపారు. సోషల్ మీడియా గాజా సంక్షోభం వంటి సమస్యలపై అవగాహన పెంచుతుందని వాదించారు.

అశోకా విశ్వవిద్యాలయానికి చెందిన పార్థ్ మహాజన్, మెహర్ చాబ్రా హెచ్ టి సెంటినియల్ డిబేట్ ఢిల్లీ రౌండ్ లో విజయం సాధించి,  జాతీయ ఫైనల్స్ కు చేరుకున్నారు. రన్నరప్ గా ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ విద్యార్థులు నికీతా సింగ్, సహేబా కౌర్ రాయ్ నిలిచారు.

(5 / 5)

అశోకా విశ్వవిద్యాలయానికి చెందిన పార్థ్ మహాజన్, మెహర్ చాబ్రా హెచ్ టి సెంటినియల్ డిబేట్ ఢిల్లీ రౌండ్ లో విజయం సాధించి,  జాతీయ ఫైనల్స్ కు చేరుకున్నారు. రన్నరప్ గా ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ విద్యార్థులు నికీతా సింగ్, సహేబా కౌర్ రాయ్ నిలిచారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు