AP New Pensions : ఏపీలో కొత్తగా 93 వేల వితంతు పింఛన్లు, మే నెల నుంచి పంపిణీ- మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన-ap to distribute 93000 new widow pensions from may minister kondapalli key announcement ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap New Pensions : ఏపీలో కొత్తగా 93 వేల వితంతు పింఛన్లు, మే నెల నుంచి పంపిణీ- మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

AP New Pensions : ఏపీలో కొత్తగా 93 వేల వితంతు పింఛన్లు, మే నెల నుంచి పంపిణీ- మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

Published Mar 23, 2025 02:29 PM IST Bandaru Satyaprasad
Published Mar 23, 2025 02:29 PM IST

AP New Pensions : ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి ముహూర్తం ఖరారైంది. కొత్తగా మరో 93 వేల మంది వితంతువులకు పింఛన్లు జారీ చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద ఈ ఏడాది మే నెలలో కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

 ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి ముహూర్తం ఖరారైంది. కొత్తగా మరో 93 వేల మంది వితంతువులకు పింఛన్లు జారీ చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద ఈ ఏడాది మే నెలలో కొత్త  పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

(1 / 5)

ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి ముహూర్తం ఖరారైంది. కొత్తగా మరో 93 వేల మంది వితంతువులకు పింఛన్లు జారీ చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద ఈ ఏడాది మే నెలలో కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా సుమారు 5 లక్షల మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించామని మంత్రి శ్రీనివాస్ అన్నారు. వారందరికీ త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు.

(2 / 5)

రాష్ట్రంలో కొత్తగా సుమారు 5 లక్షల మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించామని మంత్రి శ్రీనివాస్ అన్నారు. వారందరికీ త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు.

డ్వాక్రా సంఘాల బలోపేతాని మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి, దానిని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పేదరిక నిర్మూలనకు దాతల సాయం తీసుకుని, వారి ద్వారా పేదలకు  మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు చేపడతామన్నారు.

(3 / 5)

డ్వాక్రా సంఘాల బలోపేతాని మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి, దానిని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పేదరిక నిర్మూలనకు దాతల సాయం తీసుకుని, వారి ద్వారా పేదలకు మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు చేపడతామన్నారు.

ఇటీవల అసెంబ్లీలో పింఛన్ల వయస్సు తగ్గింపుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం చెబుతూ... 50 ఏళ్లు నిండినవారికి పింఛన్ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరిపామన్నారు.

(4 / 5)

ఇటీవల అసెంబ్లీలో పింఛన్ల వయస్సు తగ్గింపుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం చెబుతూ... 50 ఏళ్లు నిండినవారికి పింఛన్ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరిపామన్నారు.

చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ఆదివాసీ గిరిజనులు, చర్మకారులకు ఇప్పటికే 50 ఏళ్ల వారికి పింఛన్లు అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

(5 / 5)

చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ఆదివాసీ గిరిజనులు, చర్మకారులకు ఇప్పటికే 50 ఏళ్ల వారికి పింఛన్లు అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు