ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేశ్‌ ఫ్యామిలీ...స్పెషల్‌ అట్రాక్షన్‌ గా దేవాన్ష్ - ఈ ఫొటోలు చూడండి-ap ninister nara lokesh and his family meet pm modi in delhi photos here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేశ్‌ ఫ్యామిలీ...స్పెషల్‌ అట్రాక్షన్‌ గా దేవాన్ష్ - ఈ ఫొటోలు చూడండి

ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేశ్‌ ఫ్యామిలీ...స్పెషల్‌ అట్రాక్షన్‌ గా దేవాన్ష్ - ఈ ఫొటోలు చూడండి

Published May 18, 2025 08:49 AM IST Maheshwaram Mahendra Chary
Published May 18, 2025 08:49 AM IST

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంత్రి నారా లోకేశ్‌ సమావేశమయ్యారు. కుటుంబంతో కలిసి లోకేశ్… ప్రధాని మోదీతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ… లోకేశ్ టుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. అయితే లోకేశ్ కుమారుడు దేవాన్ష్… ప్రధాని మోదీపై కూర్చోవటం అందర్నీ ఆకర్షించింది.

ఢిల్లీలో శనివారం ప్రధానమంత్రి మోదీని… మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

(1 / 7)

ఢిల్లీలో శనివారం ప్రధానమంత్రి మోదీని… మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రధాని మోదీతో భేటీ ఖరారైన నేపథ్యంలో… కుటుంబంతో కలిసి లోకేశ్ ఢిల్లీకి వెళ్లారు. శనివారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరుడి ప్రతిమను అందజేశారు.

(2 / 7)

ప్రధాని మోదీతో భేటీ ఖరారైన నేపథ్యంలో… కుటుంబంతో కలిసి లోకేశ్ ఢిల్లీకి వెళ్లారు. శనివారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరుడి ప్రతిమను అందజేశారు.

ప్రధాని మోదీకి శాలువా కప్పుతున్న మంత్రి నారా లోకేశ్

(3 / 7)

ప్రధాని మోదీకి శాలువా కప్పుతున్న మంత్రి నారా లోకేశ్

మంత్రి లోకేశ్‌ కుమారుడు దేవాన్ష్ ను తనపై కూర్చొపెట్టుకుని సంభాషించిన ప్రధాని మోదీ.

(4 / 7)

మంత్రి లోకేశ్‌ కుమారుడు దేవాన్ష్ ను తనపై కూర్చొపెట్టుకుని సంభాషించిన ప్రధాని మోదీ.

ప్రధాన మంత్రి మోదీ 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించారు.

(5 / 7)

ప్రధాన మంత్రి మోదీ 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించారు.

ప్రధాని మోదీ మొదటి ప్రతిని అందుకున్నారు. యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు మరపురాని జ్ఞాపకంగా అందించారు.

(6 / 7)

ప్రధాని మోదీ మొదటి ప్రతిని అందుకున్నారు. యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు మరపురాని జ్ఞాపకంగా అందించారు.

ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

(7 / 7)

ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు