Nara Lokesh Family : అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్-కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు-ap minister nara lokesh visits amritsar golden temple with family offers special prayers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nara Lokesh Family : అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్-కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

Nara Lokesh Family : అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్-కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

Published Mar 23, 2025 04:37 PM IST Bandaru Satyaprasad
Published Mar 23, 2025 04:37 PM IST

Nara Lokesh Family : పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌ లోని పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌(స్వర్ణ దేవాలయం)ను మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్నారు.

పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌ లోని పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌(స్వర్ణ దేవాలయం)ను మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్నారు.

(1 / 6)

పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌ లోని పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌(స్వర్ణ దేవాలయం)ను మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్నారు.

"అమృత్ సర్ లోని హర్మందిర్ సాహిబ్ ను సందర్శించే అదృష్టం కలిగింది. అందరికీ శాంతి, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థించాను. స్వర్ణ దేవాలయం దైవిక ప్రశాంతత నిజంగా స్ఫూర్తిదాయకం. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తాయి" అని నారా లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

(2 / 6)

"అమృత్ సర్ లోని హర్మందిర్ సాహిబ్ ను సందర్శించే అదృష్టం కలిగింది. అందరికీ శాంతి, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థించాను. స్వర్ణ దేవాలయం దైవిక ప్రశాంతత నిజంగా స్ఫూర్తిదాయకం. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తాయి" అని నారా లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ ప్రత్యేక పూజలు చేశారు.

(3 / 6)

అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ ప్రత్యేక పూజలు చేశారు.

అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్

(4 / 6)

అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 21న కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

(5 / 6)

మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 21న కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు నారా లోకేశ్ కుటుంబ సభ్యులు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చారు.

(6 / 6)

శ్రీవారి దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు నారా లోకేశ్ కుటుంబ సభ్యులు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు