AP Students : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉపకార వేతనాలు రూ.12 వేలకు పెంపు-ap govt scholarships to agriculture veterinary pg students hiked employee retirement age increased ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Students : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉపకార వేతనాలు రూ.12 వేలకు పెంపు

AP Students : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉపకార వేతనాలు రూ.12 వేలకు పెంపు

Updated Feb 10, 2025 06:28 PM IST Bandaru Satyaprasad
Updated Feb 10, 2025 06:28 PM IST

AP Students : ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల ఉపకార వేతనాలు రూ. 10,000లకు, పీజీ విద్యార్థుల ఉపకార వేతనాలు రూ.12000కు పెంచింది. అలాగే స్కూళ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని సన్నబియ్యంతో అందించాలని నిర్ణయించింది.

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల ఉపకార వేతనాలు రూ. 10,000లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  అలాగే పీజీ విద్యార్థుల ఉపకార వేతనాలు రూ.12000కు పెంచింది. 

(1 / 6)

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల ఉపకార వేతనాలు రూ. 10,000లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  అలాగే పీజీ విద్యార్థుల ఉపకార వేతనాలు రూ.12000కు పెంచింది. 

వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల స్కాలర్ షిప్ రూ.7,000 నుంచి పదివేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ యూనివర్సిటీలలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు.  

(2 / 6)

వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల స్కాలర్ షిప్ రూ.7,000 నుంచి పదివేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ యూనివర్సిటీలలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు.  

విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజనం అందించాలని నిర్ణయించింది. 

(3 / 6)

విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజనం అందించాలని నిర్ణయించింది. 

ఇటీవల కేబినెట్ సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకరిస్తామని తెలిపారు. 

(4 / 6)

ఇటీవల కేబినెట్ సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకరిస్తామని తెలిపారు. 

ప్రభుత్వ విద్యార్థులకు ఇష్టమైన మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

(5 / 6)

ప్రభుత్వ విద్యార్థులకు ఇష్టమైన మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

బియ్యం బాగాలేవనే కారణంతో చాలా మంది విద్యా్ర్థులు మధ్యాహ్న భోజనం తినకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం అందించాలని నిర్ణయించింది. 

(6 / 6)

బియ్యం బాగాలేవనే కారణంతో చాలా మంది విద్యా్ర్థులు మధ్యాహ్న భోజనం తినకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం అందించాలని నిర్ణయించింది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు