మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ప్రసూతి సెలవులు 180 రోజులకు పెంపు-ap govt good news for women employees maternity leave increased to 180 days ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ప్రసూతి సెలవులు 180 రోజులకు పెంపు

మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ప్రసూతి సెలవులు 180 రోజులకు పెంపు

Updated May 05, 2025 05:38 PM IST Bandaru Satyaprasad
Updated May 05, 2025 05:38 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెల‌వుల‌ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రస్తుతం 120 రోజులు మెట‌ర్నిటీ సెలవులు ఇస్తున్నారు. వాటిని 180 రోజులకు పెంచుతూ జీవో విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెల‌వుల‌ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

(1 / 6)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెల‌వుల‌ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో ప్రస్తుతం 120 రోజులు మెట‌ర్నిటీ సెలవులు ఇస్తున్నారు. తాజాగా వాటిని 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

(2 / 6)

ఏపీలో ప్రస్తుతం 120 రోజులు మెట‌ర్నిటీ సెలవులు ఇస్తున్నారు. తాజాగా వాటిని 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

గతంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు ఇచ్చేవారు. తాజా జీవోలో ఆ నిబంధనను తొలగించారు. ఎంతమంది పిల్లలను కన్నా యథావిథిగా సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

(3 / 6)

గతంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు ఇచ్చేవారు. తాజా జీవోలో ఆ నిబంధనను తొలగించారు. ఎంతమంది పిల్లలను కన్నా యథావిథిగా సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

గత నిబంధనలు తొలగించి తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

(4 / 6)

గత నిబంధనలు తొలగించి తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మహిళా ఉద్యోగుల నుంచి చాలా కాలం నుంచి ఈ డిమాండ్ ఉండటంతో ఏపీ ప్రభుత్వం సెలవులు పెంచింది.

(5 / 6)

మహిళా ఉద్యోగుల నుంచి చాలా కాలం నుంచి ఈ డిమాండ్ ఉండటంతో ఏపీ ప్రభుత్వం సెలవులు పెంచింది.

మహిళలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

(6 / 6)

మహిళలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు