AP At Home : ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం- పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్-ap governor at home program high court cj dheeraj singh cm chandrabab pawan kalyan attends ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap At Home : ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం- పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్

AP At Home : ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం- పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్

Jan 26, 2025, 06:49 PM IST Bandaru Satyaprasad
Jan 26, 2025, 06:49 PM , IST

AP At Home : ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం జరిగింది. 

(1 / 9)

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం జరిగింది. 

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్...రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. 

(2 / 9)

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్...రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. 

సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

(3 / 9)

సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

(4 / 9)

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మంత్రులు నారా లోకేశ్‌, నారాయణ, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, సవిత, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. 

(5 / 9)

మంత్రులు నారా లోకేశ్‌, నారాయణ, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, సవిత, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఎట్ హోంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ 

(6 / 9)

ఎట్ హోంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ 

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్ తో సీఎం చంద్రబాబు 

(7 / 9)

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్ తో సీఎం చంద్రబాబు 

గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

(8 / 9)

గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సీఎస్‌ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర సీనియర్‌ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. 

(9 / 9)

సీఎస్‌ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర సీనియర్‌ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు