AP Minister In Tirupati: తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం, బాధితులకు సీఎం పరామర్శ-ap government announces rs 25 lakh compensation for tirupati stampede victims cm visits victims ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Minister In Tirupati: తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం, బాధితులకు సీఎం పరామర్శ

AP Minister In Tirupati: తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం, బాధితులకు సీఎం పరామర్శ

Jan 09, 2025, 01:44 PM IST Bolleddu Sarath Chandra
Jan 09, 2025, 01:44 PM , IST

  • AP Minister In Tirupati: వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్లు ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను ఏపీ మంత్రులు పరామర్శించారు. మృతులకు రూ.25లక్షల పరిహారం ప్రకటించారు. బాధితులను, క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. 

రుయా ఆస్పత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్న మంత్రి అనగాని, నిమ్మల

(1 / 7)

రుయా ఆస్పత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్న మంత్రి అనగాని, నిమ్మల

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో 41మంది గాయపడ్డారు. వారిని మంత్రి పార్థసారథి పరామర్శించారు. 

(2 / 7)

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో 41మంది గాయపడ్డారు. వారిని మంత్రి పార్థసారథి పరామర్శించారు. 

తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ మంత్రులు పరామర్శించారు. 

(3 / 7)

తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ మంత్రులు పరామర్శించారు. 

రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు నిమ్మల, అనగాని, అనిత, సారథి పరామర్శించారు. 

(4 / 7)

రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు నిమ్మల, అనగాని, అనిత, సారథి పరామర్శించారు. 

గురువారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్ తో కలసి రుయా ఆసుపత్రి మార్చురి  నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నారు.

(5 / 7)

గురువారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్ తో కలసి రుయా ఆసుపత్రి మార్చురి  నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నారు.

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో గాయపడిన వారిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. 

(6 / 7)

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో గాయపడిన వారిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. 

తిరుపతి తొక్కిసలాటలో భర్తను కోల్పోయి విలపిస్తున్న  మహిళ, నర్సీపట్నంకు చెందిన బాబురావు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. 

(7 / 7)

తిరుపతి తొక్కిసలాటలో భర్తను కోల్పోయి విలపిస్తున్న  మహిళ, నర్సీపట్నంకు చెందిన బాబురావు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు