Maharashtra results: మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ ‘ఠాక్రే’ గెలిచాడు?.. ఏ ‘ఠాక్రే’ ఓడిపోయాడు?-aadityas win amits loss how thackerays fared in maharashtra polls ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maharashtra Results: మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ ‘ఠాక్రే’ గెలిచాడు?.. ఏ ‘ఠాక్రే’ ఓడిపోయాడు?

Maharashtra results: మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ ‘ఠాక్రే’ గెలిచాడు?.. ఏ ‘ఠాక్రే’ ఓడిపోయాడు?

Published Nov 23, 2024 09:00 PM IST Sudarshan V
Published Nov 23, 2024 09:00 PM IST

Maharashtra results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల్లో ఠాక్రే వంశం నుంచి ఎవరు గెలిచారో, ఎవరు ఓడిపోయారో చూద్దాం..

2024 మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన నేత ఆదిత్య ఠాక్రే తన వర్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

(1 / 6)

2024 మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన నేత ఆదిత్య ఠాక్రే తన వర్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

(PTI)

మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వర్లీ స్థానం నుంచి 69 శాతం ఓట్లతో ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ మానేపై విజయం సాధించారు. 

(2 / 6)

మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వర్లీ స్థానం నుంచి 69 శాతం ఓట్లతో ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ మానేపై విజయం సాధించారు. (PTI)

కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ దేవ్రా కుమారుడు మిలింద్ దేవ్రా పై ఆదిత్య ఠాక్రే వర్లీలో 8,801 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

(3 / 6)

కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ దేవ్రా కుమారుడు మిలింద్ దేవ్రా పై ఆదిత్య ఠాక్రే వర్లీలో 8,801 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

(ANI)

ఎంఎన్ఎస్ వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రే కుమారుడు, ఆదిత్య ఠాక్రే బంధువు అమిత్ ఠాక్రే మహిమ్ అసెంబ్లీ స్థానం నుంచి 17,151 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

(4 / 6)

ఎంఎన్ఎస్ వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రే కుమారుడు, ఆదిత్య ఠాక్రే బంధువు అమిత్ ఠాక్రే మహిమ్ అసెంబ్లీ స్థానం నుంచి 17,151 ఓట్ల తేడాతో ఓడిపోయారు.(Hindustan Times)

అమిత్ ఠాక్రే మొదట్నుంచీ రాజకీయాలకు, లైమ్ లైట్ కు దూరంగా ఉన్నారు, అయితే, తన తండ్రి రాజ్ ఠాక్రే వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు.

(5 / 6)

అమిత్ ఠాక్రే మొదట్నుంచీ రాజకీయాలకు, లైమ్ లైట్ కు దూరంగా ఉన్నారు, అయితే, తన తండ్రి రాజ్ ఠాక్రే వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు.

(Raju Shinde/HT Photo)

సదా సర్వాంకర్ స్థానంలో బరిలోకి దిగిన శివసేన (యూబీటీ) అభ్యర్థి మహేశ్ బలిరామ్ సావంత్ 50,213 ఓట్లతో ఎంఎన్ఎస్ అభ్యర్థి అమిత్ ఠాక్రేపై విజయం సాధించారు. 

(6 / 6)

సదా సర్వాంకర్ స్థానంలో బరిలోకి దిగిన శివసేన (యూబీటీ) అభ్యర్థి మహేశ్ బలిరామ్ సావంత్ 50,213 ఓట్లతో ఎంఎన్ఎస్ అభ్యర్థి అమిత్ ఠాక్రేపై విజయం సాధించారు. (ANI)

ఇతర గ్యాలరీలు