(1 / 8)
(2 / 8)
ధ్వజ్ ఫార్మేషన్లోని 129 హెలికాప్టర్ యూనిట్ నుంచి ఎంఐ-17 1వీలో పూల వర్షం కురిసింది. ఈ హెలికాఫ్టర్లకు గ్రూప్ కెప్టెన్ అలోక్ అహ్లావత్ నేతృత్వం వహించారు.
(3 / 8)
ఈ రోజు కర్తవ్య పథ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్లో 15 మందికి పైగా బృందాలు, టాబ్లో, వందలాది మంది కళాకారులు పాల్గొన్నారు.
(@SpokespersonMoD)(4 / 8)
(5 / 8)
కర్తవ్య పథ్లో కవాతు చేసిన బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ దళాలు.
(6 / 8)
కర్తవ్య మార్గంలో ఆకాశ్ వెపన్ సిస్టమ్ ప్రదర్శన
(7 / 8)
సీనియర్ అండర్ ఆఫీసర్ ఏక్తా కుమారి నేతృత్వంలో ఎన్సీసీ బాలికల కవాతు బృందం!
(8 / 8)
ఈ పరేడ్లో ఆంధ్రప్రదేశ్ ట్యాబ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన 'ఏటికొప్పాక చెక్క బొమ్మలు' అనే హస్తకళా సంప్రదాయానికి ప్రతిబింబందా ఈ శకటాన్ని ప్రదర్శించారు.
ఇతర గ్యాలరీలు