ఆర్సీబీ అదరగొట్టింది. కల నిజం చేసుకుంది. 18 ఏళ్లుగా ఊరిస్తున్న విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ లో తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి, ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ విజయంతో ఆ టీమ్, ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ప్రేమికులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్సీబీ ఈ సీజన్ లో ఛాంపియన్ గా నిలవడం వెనుక ప్రధానంగా అయిదుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వాళ్లెవరో చూద్దాం.
సంబంధిత కథనం