రాష్ట్రంలో మళ్లీ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యారోగ్యశాఖ నుంచి భారీ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి జూలై 10వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
సంబంధిత కథనం