నీట్ యూజీ 2025 ఫలితాలను జూన్ 14, 2025 న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు మెరిట్ జాబితాను కూడా ఏజెన్సీ విడుదల చేసింది.
నీట్ యూజీ 2025లో రాజస్థాన్ కు చెందిన మహేష్ కుమార్ ఏఐఆర్ 1 సాధించాడు. అతడు 99.9999547 పర్సంటైల్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ మహిళల్లో టాపర్ గా నిలిచింది. ఆమె నీట్ యూజీ 2025లో ఏఐఆర్ 5 సాధించి 99.9996832 పర్సంటైల్ సాధించింది.
నీట్ యూజీ 2025 లో తొలి 10 ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఈ కింద చూడండి.
ర్యాంక్ 1: మహేష్ కుమార్ - 99.9999547 పర్సంటైల్
ర్యాంక్ 2: ఉత్కర్ష్ అవధియా - 99.9999095 పర్సంటైల్
ర్యాంక్ 3: క్రిషంగ్ జోషి- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 5: అవికా అగర్వాల్- 99.9996832 పర్సంటైల్
ర్యాంక్ 6: జెనిల్ వినోద్భాయ్ భాయాని- 99.9996832 పర్సంటైల్
ర్యాంక్ 7: కేశవ్ మిత్తల్- 99.9996832 పర్సంటైల్
ర్యాంక్ 8: ఝా భవ్య చిరాగ్- 99.9996379 పర్సంటైల్
ర్యాంక్ 9: హర్ష్ కేదావత్- 99.9995474 పర్సంటైల్
ర్యాంక్ 10: ఆరవ్ అగర్వాల్- 99.9995474 పర్సంటైల్
నీట్ యూజీ 2025 పరీక్షకు 22,76,069 మంది రిజిస్టర్ చేసుకోగా, 22,09,318 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొత్తం 12,36,531 మంది అభ్యర్థులు మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం అభ్యర్థుల్లో 5,14,063 మంది పురుషులు, 7,22,462 మంది మహిళా అభ్యర్థులు, ఆరుగురు థర్డ్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు.
సంబంధిత కథనం