దేశంలో బంగారం ధరలు జూన్ 24, మంగళవారం స్వల్పంగా పడ్డాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 60 తగ్గి రూ. 1,00,853గా కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 10,085గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 50 పడి రూ. 92,463కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,246గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పడ్డాయి. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,315 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 1,00,705గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,311గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,701గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 92,305గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 1,00,695గాను ఉంది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,319గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,709గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,325గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,715గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా రూ. 92,327- రూ. 1,00,717గా ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,371గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 1,00,761గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 92,310గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,700గా ఉంది.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ వార్తలు అంతర్జాతీయ అనిశ్చితిని తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆల్-టైమ్ హా దగ్గర ఉన్న బంగారం ధరలు నిదానంగా దిగొస్తున్నాయి.
దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 11,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,13,000కి చేరింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,23,200 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,24,000గా ఉంది. విశాఖపట్నంలో 1,21,600గా ఉంది.
సంబంధిత కథనం