దేశంలో బంగారం ధరలు జూన్ 29, ఆదివారం భారీగా పడ్డాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 590 రూ. 97,593గా కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 9,759గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 540 దిగొచ్చి రూ. 89,473కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,947గా ఉంది.
ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం భారీగా పెరిగి, రూ. 1లక్ష మార్క్ తాకిన 24 క్యారెట్ల బంగారం ధర, ఇప్పుడు తగ్గుతోంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం తగ్గాయి. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,325 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 97,445గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,321గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,441గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 89,315గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,435గాను ఉంది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,329గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,449గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,335గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,445గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా రూ. 89,337- రూ. 97,457గా ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,381గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 97,501గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 89,320గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,440గా ఉంది.
దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 11,090గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,10,900కి చేరింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,21,000 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,21,900గా ఉంది. విశాఖపట్నంలో 1,19,500గా ఉంది.
సంబంధిత కథనం