దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 27, ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 98,353గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 9,83,530గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 9,835గా ఉంది.
మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 90,213గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 9,02,130గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,021గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. కోల్కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,065గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,255గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,213 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 98,353గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,061గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,251గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 90,055గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,245గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,069గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,259గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,075గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,265గా నమోదైంది.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,121గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,311గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 90,060గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,250గా ఉంది.
ట్రంప్ టారీఫ్ భయాలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,050గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,00,500గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,15,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 1,05,800.. బెంగళూరులో రూ. 1,04,000గా ఉంది.
సంబంధిత కథనం