మే 12 : స్థిరంగా బంగారం, వెండి ధరలు- నేటి లెక్కలు ఇలా..-gold price today 12th may 2025 in hyderabad and vijayawada check silver rate here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మే 12 : స్థిరంగా బంగారం, వెండి ధరలు- నేటి లెక్కలు ఇలా..

మే 12 : స్థిరంగా బంగారం, వెండి ధరలు- నేటి లెక్కలు ఇలా..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా మారలేదు. ఈ నేపథ్యంలో మే 12, మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు మే 12, సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 98,583గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 9,85,850గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,858గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 90,623గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 9,06,230గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,062గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,475గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,705గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,623 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,583గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,471గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,701గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 90,477గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,707గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,479గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,709గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,485గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,715గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా.. 90,487గా, 98717గా కొనసాగుతోంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,531గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,761గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 90,470గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,700గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 1,021గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,02,100గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,14,300 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.​ 1,15,100.. విశాకపట్నంలో రూ. 1,12,700గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం