Gold and silver rates today : హైదరాబాద్​లో రూ. 51వేలపైకి పసిడి ధర-gold and silver rates today 8 january 2023 see latest prices in hyderabad and vijayawada ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 8 January 2023 See Latest Prices In Hyderabad And Vijayawada

Gold and silver rates today : హైదరాబాద్​లో రూ. 51వేలపైకి పసిడి ధర

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 08, 2023 06:32 AM IST

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 పెరిగి.. రూ. 51,300కి చేరింది. శనివారం ఈ ధర రూ. 50,900గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ.4,000 పెరిగి, రూ. 5,13,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,130గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 430 వృద్ధి చెంది.. రూ. 55,960కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 55,530గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4,300 పెరిగి.. రూ. 5,59,600గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,450గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,110గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 51,300 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 55,960గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,210గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,960గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 51,300గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 55,960గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 51,300గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 55,960గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 51,350గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 56,010గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 51,300గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 55,960గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,180గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 800 పెరిగి 71,800కి చేరింది. శనివారం ఈ ధర రూ. 71,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 71,800.. బెంగళూరులో రూ. 74,400గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ.700 పెరిగి.. రూ 28,830కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,130గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,830గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం