జూన్​ 8 : బంగారం భగభగ! తెలుగు రాష్ట్రాల్లో రూ. 1లక్షకు చేరువలో పసిడి ధరలు..-gold and silver prices today 8th june 2025 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  జూన్​ 8 : బంగారం భగభగ! తెలుగు రాష్ట్రాల్లో రూ. 1లక్షకు చేరువలో పసిడి ధరలు..

జూన్​ 8 : బంగారం భగభగ! తెలుగు రాష్ట్రాల్లో రూ. 1లక్షకు చేరువలో పసిడి ధరలు..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

ముంబైలోని ఒక బంగారు ఆభరణాల స్టోర్​లో ఇలా.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు జూన్​ 8, ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 99,76గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 9,97,630గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,976గా ఉంది.

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 91,463గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 9,14,630గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,146గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 91,315గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,615గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 91,317 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 99,617గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 91,311గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 99,611గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 91,305గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 99,605గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 91,319గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 99,619గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 91,325గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 99,625గా నమోదైంది. విశాఖపట్నంలో రేట్లు వరుసగా రూ. 91,327- రూ. 99,627గా ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 91,371గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 99,671గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 91,310గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 99,610గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 11,200గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,12,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,21,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 1,11,000.. బెంగళూరులో రూ. 1,09,200గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో రేట్లు వరుసగా రూ. 1,22,200- రూ. 1,19,800 గా ఉన్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం