దేశంలో బంగారం ధరలు జూన్ 23, సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 1,00,923కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 10,092గా కొనసాగుతోంది.
మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 92,375కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,237గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. కోల్కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,375గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,775గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,377 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 1,00,777గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,371గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,771గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 92,365గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 1,00,765గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,379గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,779గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,385గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,785గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,387గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,787గా నమోదైంది.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,431గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 1,00,831గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 92,370గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,770గా ఉంది.
ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు సోమవారం మారలేదు. ప్రస్తుతం దిల్లీలో.. 100 గ్రాముల వెండి ధర రూ. 11,310గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 1,13,100కి చేరింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,23,300 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.1,24,100.. విశాఖపట్నంలో రూ. 1,21,700గా ఉంది.
సంబంధిత కథనం