దేశంలో బంగారం ధరలు శనివారం దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 460 తగ్గి.. రూ. 90,235కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 90,695గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 460 దిగొచ్చి.. రూ. 9,02,3500గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,023గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 420 తగ్గి.. రూ. 82,715కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 83,135గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4200 తగ్గి, రూ. 8,27,150కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 8,271గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,863గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,383గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,715 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 90,235గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,711గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,231గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 82,705గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 90,225గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,719గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,415గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,725గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,245గా నమోదైంది.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,771గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 90,291గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 82,710గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,230గా ఉంది.
ట్రంప్ టారీఫ్ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు శనివారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,680గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 230 తగ్గి.. రూ. 1,06,800కి చేరింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,15,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 1,06,800.. చెన్నైలో రూ. 1,14,600గా ఉంది.
సంబంధిత కథనం