దేశంలో బంగారం ధరలు మే 20, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 95,293గా కొనసాగుతోంది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 9,52,930గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 9,529గా ఉంది.
మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 87,363గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 8,73,630గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,736గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. కోల్కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,215గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,145గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,363 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 95,293గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,211గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,141గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 87,205గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 95,135గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,219గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,149గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,225గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,155గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా.. 87,227గా, 95,157గా కొనసాగుతోంది.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,271గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 95,201గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 87,210గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,140గా ఉంది.
ట్రంప్ టారీఫ్పై అనిశ్చితి తగ్గడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,000గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,00,000గా కొనసాగుతోంది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,11,200 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ. 1,12,000.. విశాకపట్నంలో రూ. 1,09,600గా ఉంది.
సంబంధిత కథనం