Gold and silver prices today : మే 13 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Gold and silver prices today : పసిడి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా మారలేదు. ప్లాటీనం రేట్లు సైతం స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 67,240కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 67,250గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,72,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,724గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 73,350గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 73,360గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,33,500గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,335గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,390గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,500గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,240 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 73,350గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,490గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,630గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,240గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,350గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,240గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,350గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,290గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,400గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,240గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,350గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,690గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 86,900గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 87,000గా ఉండేది.
Silver price today : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 90,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 86,900.. బెంగళూరులో రూ. 87,000గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 150 తగ్గి రూ. 25,450కి చేరింది.
ప్లాటీనం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర రూ. 26,670గా ఉంది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,670గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం