Gold and silver price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Gold and silver price today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు కూడా పడ్డాయి. ఆ వివరాలు..
Gold and silver price today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 61,340కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 61,350గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,13,400కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,134గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,920కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 66,930గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6, 69,200గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 61,490గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,070గా ఉంది. ఇక కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 61,340 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 66,920గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,990గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 67,630గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 61,340గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 66,920గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,340గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,920గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,390గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 66,970గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 61,390గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,970గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేటు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,640గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 76,400గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 76,500గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 79,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,400.. బెంగళూరులో రూ. 76,200గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 310 తగ్గి రూ. 24,120కి చేరింది. క్రితం రోజు ధర రూ. 24,430గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,120గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం