Gold and Silver price today : రూ. 80వేలకు చేరువలో బంగారం ధర! వెండి రేటు ఎంతంటే..
Gold and Silver price today : దేశంలో బంగారం స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు ఇలా..
దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 79,460కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 79,470గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,94,600గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 72,840కి చేరింది. గురువారం ఈ ధర రూ. 72,850గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 7,28,400కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 7,284గా కొనసాగుతోంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,990గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,610గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,840 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 79,460గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,840గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,460గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 72,840గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 79,460గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,840గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,460గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,890గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 79,510గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 72,840గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,460గా ఉంది.
ఫెడ్ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,660గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 96,600కి చేరింది. గురువారం ఈ ధర రూ. 96,500గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,04,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 96,600.. బెంగళూరులో రూ. 96,600గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 తగ్గి రూ. 25,700కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,750గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,700గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం