YSR Birth Anniversary : ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిల-వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు-ysr birth anniversary cm jagan ys sharmila pays tribute at idupulapaya ysr ghat ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ysr Birth Anniversary : ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిల-వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు

YSR Birth Anniversary : ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిల-వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు

Published Jul 08, 2023 06:32 PM IST Bandaru Satyaprasad
Published Jul 08, 2023 06:32 PM IST

  • YSR Birth Anniversary : సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. సీఎం జగన్... తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి వైఎస్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. అంతకు ముందు వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇడుపులపాయ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. 

(1 / 9)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇడుపులపాయ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. 

శనివారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా ఇడుపులపాయకు చేరుకున్నారు సీఎం జగన్‌. 

(2 / 9)

శనివారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా ఇడుపులపాయకు చేరుకున్నారు సీఎం జగన్‌. 

ఇడుపులపాయలో సీఎం జగన్ 

(3 / 9)

ఇడుపులపాయలో సీఎం జగన్ 

వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ 

(4 / 9)

వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ 

సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతి, తల్లి వైఎస్‌ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.  

(5 / 9)

సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతి, తల్లి వైఎస్‌ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.  

శనివారం ఉదయం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. 

(6 / 9)

శనివారం ఉదయం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. 

వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు షర్మిల. ఈ కార్యక్రమంలో విజయమ్మ, వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతి , టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత పాల్గొన్నారు. 

(7 / 9)

వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు షర్మిల. ఈ కార్యక్రమంలో విజయమ్మ, వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతి , టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత పాల్గొన్నారు. 

ఇడుపులపాయ వైఎస్ ఘాట్ నివాళులు అర్పించిన తర్వాత షర్మిల హైదరాబాద్ వెళ్లిపోయారు. 

(8 / 9)

ఇడుపులపాయ వైఎస్ ఘాట్ నివాళులు అర్పించిన తర్వాత షర్మిల హైదరాబాద్ వెళ్లిపోయారు. 

ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఎవరికివారు వేర్వేరు సమయాల్లో వచ్చి నివాళులర్పించారు.  

(9 / 9)

ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఎవరికివారు వేర్వేరు సమయాల్లో వచ్చి నివాళులర్పించారు.  

ఇతర గ్యాలరీలు