(1 / 9)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు.
(2 / 9)
శనివారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా ఇడుపులపాయకు చేరుకున్నారు సీఎం జగన్.
(3 / 9)
ఇడుపులపాయలో సీఎం జగన్
(4 / 9)
వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్
(5 / 9)
సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
(6 / 9)
శనివారం ఉదయం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.
(7 / 9)
వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు షర్మిల. ఈ కార్యక్రమంలో విజయమ్మ, వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతి , టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత పాల్గొన్నారు.
(8 / 9)
ఇడుపులపాయ వైఎస్ ఘాట్ నివాళులు అర్పించిన తర్వాత షర్మిల హైదరాబాద్ వెళ్లిపోయారు.
(9 / 9)
ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఎవరికివారు వేర్వేరు సమయాల్లో వచ్చి నివాళులర్పించారు.
ఇతర గ్యాలరీలు