చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఇంతలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నిలదీశారు. యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా…కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.