ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇక ఎన్టీఆర్ జిల్లా కూడా భాగం కాబోతోంది. కృష్ణానదిలో ఉన్న లంక భూముల్ని స్పోర్ట్స్ సిటీ కోసం సమీకరించాలని భావించిన ప్రభుత్వం తాజాగా ఆ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని ఎన్టీఆర్ జిల్లాలో భూములను సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది.దీనికి రైతుల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోంది. తాజాగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు.
సంబంధిత కథనం