Andhra Pradesh News Live January 5, 2025: AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్-today andhra pradesh news latest updates january 5 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 5, 2025: Ap Tourism : ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్

AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్

Andhra Pradesh News Live January 5, 2025: AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్

04:12 PM ISTJan 05, 2025 09:42 PM HT Telugu Desk
  • Share on Facebook
04:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 05 Jan 202504:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్

  • AP Tourism : ఏపీలో సినీ, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించారని గుర్తుచేశారు. పరిశ్రమల తరహాలో టూరిజం ప్రాజెక్టులకు రాయితీ ప్రకటిస్తామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202503:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Haidava Shankharavam : ఆ సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలి, కల్కి మూవీపై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

  • Haidava Shankharavam : కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీహెచ్పీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కల్కి సినిమాపై సంచలన వ్యాఖ్యల చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202501:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: JC Prabhakar Reddy : సినీ నటి మాధవీ లతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు, పార్టీ మారాలన్న బీజేపీ నేతలకు చురకలు

  • JC Prabhakar Reddy : సినీ నటి మాధవీ లతపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా జేసీ స్పందించారు. వయసురీత్యా ఆవేశంలో అలా మాట్లాడేశానని, అందుకు క్షమాపణలు కోరారు. తనను పార్టీ మారాలని సూచించిన వారికి కౌంటర్ ఇచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202511:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: EdCIL Jobs : ఏపీలో 255 ఉద్యోగాల భర్తీకి ఈడీసీఐఎల్ నోటిఫికేష‌న్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

  • EdCIL Jobs : ఏపీలో 255 ఉద్యోగాల భర్తీకి ఈడీసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దర‌ఖాస్తు దాఖ‌ల‌కు జ‌న‌వ‌రి 10 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో భ‌ర్తీ చేసే ఈ పోస్టుల‌కు దాఖ‌లు చేయ‌డానికి ఎటువంటి ఫీజు లేదు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202510:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: IRCTC Tour Packages : టూరిస్టుల‌కు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌- విశాఖ‌ నుంచి కేర‌ళ‌, అస్సాం స్పెష‌ల్ టూర్ ప్యాకేజీలు

  • IRCTC Tour Packages : విశాఖ నుంచి కేరళ, అస్సాం మేఘాలయ టూర్ ప్యాకేజీలను ఐఆర్సీటీసీ అందిస్తోంది. సుంద‌ర‌మైన కేర‌ళ‌, మేజిక‌ల్ మేఘాల‌య పేరుతో ఈ ఎయిర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202510:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Ministers Staff : నీకెంత.. నాకెంత.. ఏపీలో డబ్బులు దండుకుంటున్న మంత్రుల వ్యక్తిగత సిబ్బంది?

  • AP Ministers Staff : ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా.. హోంమంత్రి అనిత పీఏ అక్రమాల వ్యవహారం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202509:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Lands Resurvey : ఏపీలో జనవరి 20 నుంచి భూముల రీసర్వే, త్వరలో 22ఏ భూములపై నిషేధం ఎత్తివేత

  • AP Lands Resurvey : ఏపీలో జనవరి 20 నుంచి భూముల రీసర్వే చేపట్టనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త్వరలో 22ఏ భూములపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202507:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam : విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి, సెల్‌ఫోన్లు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత

  • Visakhapatnam : విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి, సెల్‌ఫోన్లు దర్శనమిచ్చాయి. అటు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తాజాగా.. హోంమంత్రి అనిత జైలును సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వివాదాలపై వివరణ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202506:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cinema Ticket Price : ఏపీలో కూడా సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిని రద్దు చేయాలి : సీపీఐ

  • AP Cinema Ticket Price : సంక్రాంతి సీజన్ వచ్చింది. ఈ సమయంలో ప్రముఖ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలకు ఏపీ ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించింది. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇష్యూపై విమర్శలు వస్తున్నాయి. ధరల పెంపును సీపీఐ ఖండించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202505:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Haindava Shankaravam Vijayawada : చరిత్రలో నిలిచేలా హైందవ శంఖారావం.. 10 ప్రత్యేకతలు ఇవే

  • Haindava Shankaravam Vijayawada : హైందవ శంఖారావంతో కృష్ణా జిల్లాకు కళ వచ్చింది. శంఖారావంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. లక్షలాది మంది వస్తారని అంచనా వేసి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202503:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Krishna District Crime : కృష్ణా జిల్లాలో ఘోరం.. ఫోన్ చాటింగ్‌లో ప‌రిచ‌యం.. బాలికను న‌మ్మించి అత్యాచారం

  • Krishna District Crime : కృష్ణా జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుంది. ఫోన్ చాటింగ్‌లో ప‌రిచ‌యం అయిన యువ‌కుడు.. బాలిక‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను నమ్మించి రూమ్‌లో బంధించి అత్యాచారం చేశాడు. బాధితురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202503:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు స్థానిక కోటా టికెట్లు విడుదల, ఇలా పొందండి

  • TTD Local Darshan Quota Tokens : తిరమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. ఇవాళ(జనవరి 5)స్థానిక కోటా టికెట్లను విడుదల చేయనుంది. మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలతో పాటు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ టోకెన్లను జారీ చేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 05 Jan 202502:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Aarogyasri Services : ఏపీలో రేపట్నుంచి నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు…! నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రకటన

  • AP Aarogyasri  EHS Services : ఏపీలోని ఆరోగ్య శ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు నిలిచిపోనున్నాయి.  భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటన చేశాయి. జనవరి 6వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపేస్తామని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి