Andhra Pradesh News Live January 12, 2025: YS Jagan : శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్-today andhra pradesh news latest updates january 12 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 12, 2025: Ys Jagan : శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్

YS Jagan : శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్(Indian Railway )

Andhra Pradesh News Live January 12, 2025: YS Jagan : శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్

04:55 PM ISTJan 12, 2025 10:25 PM HT Telugu Desk
  • Share on Facebook
04:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 12 Jan 202504:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan : శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్

  • YS Jagan : తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులపై చర్యల విషయంపై ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202502:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CM Chandrababu : ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా స్వచ్ఛమైన గ్యాస్‌, త్వరలో 99 లక్షల కుటుంబాలకు సరఫరా- సీఎం చంద్రబాబు

  • CM Chandrababu : 24 గంటలు గ్యాస్ సరఫరా అయ్యేలా, నేరుగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను సీఎం చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. భవిష్యత్‌లో ఏపీ నుంచి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202510:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Roads : ఏపీలో మారుతున్న రోడ్ల దశ, శరవేగంగా గుంతలు పూడ్చివేత, విస్తరణ-రూ.4593 కోట్లతో పనులు ప్రారంభం

  • AP Roads : ఏపీలో రోడ్ల దశ మారుతోంది. వాహనదారులకు తక్షణ ఉపశమనం కోసం రోడ్లపై గుంతలను శరవేగంగా పూడుస్తు్న్నారు. పలు చోట్ల నూతన రోడ్లు వేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో 40,178 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టాలని అంచనాలు వేస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202509:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Prakasam Crime : అల్లుడి హ‌త్యకు మామ సుపారీ, పనికాకపోవడంతో అప్పు తీర్చడంలేదని ఫిర్యాదు-పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

  • Prakasam Crime : కూతురు కూలంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న తండ్రి...అల్లుడ్ని హత్య చేయించేందుకు ఓవ్యక్తికి రూ.3 లక్షలు సుపారీ ఇచ్చారు. సుపారీ తీసుకున్న వ్యక్తి హత్య చేయలేదు.  అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడంలేదని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202507:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : పరకామణిలో బంగారం చోరీకి యత్నం - బెడిసికొట్టిన ప్లాన్..! పట్టుబడిన బ్యాంకు ఉద్యోగి

  •  తిరుమల శ్రీవారి పరకామణిలో బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి యత్నించి దొరికాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించింది.  బ్యాంకు ఉద్యోగి పెంచలయ్యను అదుపులోకి తీసుకుని తిరుమల వన్‌ టౌన్‌ పోలీసులకు అప్పగించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202506:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Sankranti Kodi Pandelu : తగ్గేదేలే..! ఆంక్ష‌లెన్ని ఉన్నా జోరుగా కోడి పందేలు, చేతులు మారనున్న కోట్ల రూపాయలు

  • AP Cock fight competitions : సంక్రాంతి వేళ ఏపీలో కోడి పందేలకు బరులు సిద్ధమయ్యాయి.  ఓవైపు కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ… చాలాచోట్ల నిర్వాహకులు తగ్గేదేలే అన్నట్లు ముందుకెళ్తున్నారు.  అక్క‌డ‌క్క‌డ బ‌రుల‌పై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈసారి కూడా కోట్లల్లోనే డబ్బులు చేతులు మారే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202503:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vande Bharat Express : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అప్డేట్ - వందే భారత్‌ కోచ్‌లు డబుల్, భారీగా పెరిగిన సీట్లు..!

  • AP Telangana Vande Bharat Express : సంక్రాంతి రద్దీ వేళ రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‌ - విశాఖపట్నం వందేభారత్‌ కోచ్‌ల సంఖ్యను మరింత పెంచింది. దీంతో సీట్లు భారీగా పెరిగాయి. జనవరి 13 (సోమవారం) నుంచి ఈ అదనపు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. 
పూర్తి స్టోరీ చదవండి