BJP TDP: ఏపీలో మద్యం, ఇసుక అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబును కోరిన పురందేశ్వరి-purandeshwari has asked cm chandrababu to conduct an inquiry into illegal activities of alcohol and sand in ap ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bjp Tdp: ఏపీలో మద్యం, ఇసుక అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబును కోరిన పురందేశ్వరి

BJP TDP: ఏపీలో మద్యం, ఇసుక అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబును కోరిన పురందేశ్వరి

Published Jun 21, 2024 08:45 AM IST Sarath chandra.B
Published Jun 21, 2024 08:45 AM IST

  • BJP TDP: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో ఇసుక, మద్యం విక్రయాల్లో వేల కోట్ల రుపాయల్ని దోచుకున్నారని, జగన్‌ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబును కోరారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో  బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు

(1 / 6)

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో  బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి బీజేపీ నేతలు సిఎంతో భేటీ అయ్యారు. 

(2 / 6)

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి బీజేపీ నేతలు సిఎంతో భేటీ అయ్యారు. 

ఇసుక, మద్యం అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

(3 / 6)

ఇసుక, మద్యం అక్రమాలపై విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

(4 / 6)

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

బీజేపీ నాయకుల్ని సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు

(5 / 6)

బీజేపీ నాయకుల్ని సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి జ్ఞాపిక అందచేస్తున్న చంద్రబాబు నాయుడు

(6 / 6)

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి జ్ఞాపిక అందచేస్తున్న చంద్రబాబు నాయుడు

ఇతర గ్యాలరీలు