ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మరోసారి రాజధాని పనుల్ని పునరుద్దరించేందుకు వస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన కోసం మంత్రులతో ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సంబంధిత కథనం