దిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.
(1 / 10)
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
(2 / 10)
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
(3 / 10)
నూతన పార్లమెంట్ లో సీఎం జగన్
(4 / 10)
పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మతపెద్దలతో సీఎం జగన్
(5 / 10)
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
(6 / 10)
నూతన పార్లమెంట్
(7 / 10)
పార్లమెంట్ లో ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్
(8 / 10)
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్ తో చర్చించిన సీఎం జగన్
(9 / 10)
న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ
(10 / 10)
నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం తర్వాత కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ, పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చ