ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ- డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు వీళ్లే-ap govt appointed nominated posts filled chairmen of dccb and dcms ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ- డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు వీళ్లే

ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ- డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు వీళ్లే

ఏపీ ప్రభుత్వం 10 జిల్లాల డీసీసీబీ, డీసీఎంఎస్ నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన కిమిడి నాగార్జునను నియమించారు. విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావును నియమించింది. గతవారం 30 మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులను భర్తీ చేశారు.

ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ- డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు వీళ్లే

ధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నామినేటెడ్ పదవులను చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాల (డీసీఎంఎస్‌) ఛైర్మన్లను నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన కిమిడి నాగార్జునను నియమించారు. విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావును నియమించింది.

డీసీసీబీ ఛైర్మన్లు

  • శ్రీకాకుళం- శివ్వల సూర్యనారాయణ(టీడీపీ)
  • విజయనగరం - కిమిడి నాగార్జున (టీడీపీ)
  • విశాఖపట్నం- కోన తాతారావు(జనసేన)
  • కృష్ణా - నెట్టెం రఘురామ్‌ (టీడీపీ)
  • గుంటూరు - మాకినేని మల్లికార్జునరావు (టీడీపీ)
  • నెల్లూరు - ధనుంజయరెడ్డి (టీడీపీ)
  • చిత్తూరు - అమాస రాజశేఖర్‌రెడ్డి (టీడీపీ)
  • అనంతపురం - కేశవరెడ్డి (టీడీపీ)
  • కర్నూలు - డి.విష్ణువర్ధన్‌రెడ్డి (టీడీపీ)
  • కడప - సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)

డీసీఎంఎస్‌ ఛైర్మన్లు

  • శ్రీకాకుళం - అవినాష్‌ చౌదరి (టీడీపీ)
  • విజయనగరం - గొంప కృష్ణ (టీడీపీ)
  • విశాఖ - కొట్ని బాలాజీ (టీడీపీ)
  • కృష్ణా - బండి రామకృష్ణ (జనసేన)
  • గుంటూరు - వడ్రాణం హరిబాబు (టీడీపీ)
  • నెల్లూరు - గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ)
  • చిత్తూరు - సుబ్రమణ్యం నాయుడు (టీడీపీ)
  • అనంతపురం - నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ)
  • కర్నూలు - జి.నాగేశ్వరయాదవ్‌ (టీడీపీ)
  • కడప - యర్రగుండ్ల. జయప్రకాశ్‌ (టీడీపీ)

మార్కెట్ కమిటీ ఛైర్మన్లు

ఏపీలో గతవారం పలు నామినేటెడ్‌ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 30 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను సీఎం చంద్రబాబు ఇటీవల నియమించారు. ఈ 30 స్థానాల్లో.. 25 మంది టీడీపీ నాయకులు, నలుగురు జనసేన, ఒక బీజేపీ నేతకు నామినేటెడ్‌ పదవులు దక్కాయి.

నియోజకవర్గం- మార్కెట్ కమిటీ -ఛైర్మన్ పేరు - పార్టీ

1. పులివెందుల -సింహాద్రిపురం -బండి. రామాసురరెడ్డి- టీడీపీ

2. కాకినాడ నగరం -కాకినాడ -బచ్చు శేఖర్ - టీడీపీ

3. ఉండి-ఆకివీడు -బొల్లా వెంకటరావు-టీడీపీ

4. ప్రత్తిపాడు(గుంటూరు) -ప్రతిప్తాడు-బొందలపాటి అమరేశ్వరి- జనసేన

5. ఇచ్చాపురం- ఇచ్ఛాపురం- బుద్ధ మణిచంద్ర ప్రకాష్ -టీడీపీ

6.యర్రగొండపాలెం(ఎస్సీ) -వై. పాలెం -చేకూరి సుబ్బారావు -టీడీపీ

7. గన్నవరం(SC) -అంబాజీపేట -చిట్టూరి శ్రీనివాస్ -టీడీపీ

8. తణుకు -అత్తిలి -దాసం ప్రసాద్ -జనసేన

9.చంద్రగిరి-పాకాల -కె. సుధాకరయ్య-టీడీపీ

10.పుంగనూరు-సోమాల-కరణం శ్రీనివాసులు నాయుడు-టీడీపీ

11. పూతలపట్టు (SC)-బంగారుపాలెం-కర్రియావుల భాస్కర్ నాయుడు -టీడీపీ

12.బనగానపల్లె- బనగానపల్లి-కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి -టీడీపీ

13. నందిగామ (SC) -కంచికచెర్ల-కోగంటి వెంకటసత్యనారాయణ -టీడీపీ

14. అవనిగడ్డ -అవనిగడ్డ -కొల్లూరి వెంకటేశ్వరరావు-టీడీపీ

15. పెనమలూరు-ఉయ్యూరు-కొండా ప్రవీణ్ కుమార్-టీడీపీ

16.పాడేరు (ఎస్టీ)-పాడేరు- మచ్చల మంగతల్లి-బీజేపీ

17. రాజమండ్రి రూరల్ -రాజమండ్రి -మార్ని వాసుదేవ్ -టీడీపీ

18.కొవ్వూరు (SC) -కొవ్వూరు -నాదెళ్ల శ్రీరామ్ చౌదరి -టీడీపీ

19. మైలవరం-విజయవాడ-నర్రా వాసు-టీడీపీ

20 . పెడన-మల్లేశ్వరం (హెచ్‌క్యూ) బంటుమిల్లి- ఒడుగు తులసీరావు -టీడీపీ

21.రైల్వే కోడూరు- కోడూరు -పగడాల వరలక్ష్మి - జనసేన

22.అనకాపల్లి -అనకాపల్లి-పచ్చికూర రాము-టీడీపీ

23. మైలవరం-మైలవరం -పొనకళ్ల నవ్యశ్రీ -జనసేన

24. మాడుగుల -మాడుగుల- పుప్పాల అప్పలరాజు -టీడీపీ

25. మచిలీపట్నం-మచిలీపట్నం - S. G. N వెంకట దుర్గా ప్రసాద్ (కుంచె నాని) -టీడీపీ

26. చంద్రగిరి -చంద్రగిరి -ఎస్.గౌష్ బాషా-టీడీపీ

27. ఉంగుటూరు-భీమడోలు- శేషపు శేషగిరి-టీడీపీ

28. జమ్మలమడుగు- జమ్మలమడుగు - సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి-టీడీపీ

29.మార్కాపురం-పొదిలి-సయ్యద్ ఇమామ్ సాహెబ్-టీడీపీ

30. గురజాల-పిడుగురాళ్ల-తురక వీరాస్వామి-టీడీపీ

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం