Vijayawada Flood Relief: వరదలొచ్చి రెండు నెలలైనా పూర్తి కాని పరిహారం చెల్లింపు, సర్వే లోపాలతో జనాలకు ఇక్కట్లపై ఆందోళన
Published Oct 23, 2024 07:12 PM IST
Vijayawada Flood Relief: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా బాధితులకు పరిహారం చెల్లింపు మాత్రం పూర్తి కాలేదు. జిల్లా అధికారులు సీఎంఓను సైతం తప్పుదోవ పట్టించి పరిహారం చెల్లించేసినట్టు లెక్కలు చూపడంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
- Vijayawada Flood Relief: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా బాధితులకు పరిహారం చెల్లింపు మాత్రం పూర్తి కాలేదు. జిల్లా అధికారులు సీఎంఓను సైతం తప్పుదోవ పట్టించి పరిహారం చెల్లించేసినట్టు లెక్కలు చూపడంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.








