సింగిల్ ఛార్జ్తో 570 కి.మీ రేంజ్- ఈ 2 సీటర్, సూపర్ స్టైలిష్ ఈవీ డ్రైవింగ్ నెక్ట్స్ లెవల్!
Published Dec 09, 2024 01:09 PM IST
జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. సరికొత్త సైబర్స్టర్ ఈవీని ఆవిష్కరించింది. ఇది 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా లాంచ్కానుంది. ఈ నేపథయ్యంలో ఈ ఈవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
- జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. సరికొత్త సైబర్స్టర్ ఈవీని ఆవిష్కరించింది. ఇది 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా లాంచ్కానుంది. ఈ నేపథయ్యంలో ఈ ఈవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..